UPDATES
పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. -బూత్ ఇన్చార్జిలా నియామకంపై కోనేటి సుమన్ దృష్టి… ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌లో జిల్లా టాప్‌గా పిచ్చాటూరు మండలం పిచ్చాటూరు మండలంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత ఎన్డీఏతో వికాసం – గొడ్డలి పార్టీతో విద్వంసం రిజర్వేషన్లపై కేంద్రానికి నివేదిక సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్.. వన్డే ప్రపంచ కప్ 2027 షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ 1000 మంది తో ర్యాలీగా సభ కు తరలి వెళ్లిన దంపూరి భాస్కర్ యాదవ్.. పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్న సీనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర విజయోత్సవ సభలో లోకేష్ ను కలిసిన బల్లి కళ్యాణ్ రాజారెడ్డి ని పలకరించిన డిప్యూటీ సీఎం పవన్ తిరుపతి, మే 12 : ఎన్డీఏ రెండేళ్ల పాలన విజయవంతంగా ముగిసిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయంలో జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. శుక్రవారం డామినేడు సమీపంలో జరిగిన ఎన్డీఏ విజయోత్సవ సభకు హాజరయ్యేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను రాజారెడ్డి రేణిగుంట విమానాశ్రయంలో కలిసి జనసేన పార్టీ బలోపేతం, జనసేన పార్టీ జిల్లా కమిటీ మార్పులు చేర్పులు, ఇంకా పలు అంశాలపై రాజారెడ్డి పవన్ కళ్యాణ్ కు వివరించారు. మంగళగిరిలో త్వరలో జరగబోయే జనసైనికుల రాష్ట్రస్థాయి సమావేశంలో గుర్తు చేయమని పవన్ కళ్యాణ్ రాజారెడ్డికి సూచించినట్లు సమాచారం
Logo
MENU
✕ Clear All Filters

No Papers Found

Try selecting a different date or category.